నాలుగు డబ్బులు పోగేసి, ఏదో ఇటుక రాయి తెచ్చి
గోడలు కట్టి సున్నాలేస్తే అయిపోయేవి కాదు మా గుళ్ళు !
యోగుల తపశ్శక్తితో, మహాత్ముల సంకల్పంతో మంత్ర యంత్రాలతో స్థాపించినవి !
అహింస అహింస అని ఊరుకోడానికి , హిందువులు వెన్నులేని వారుకాదు !
వందల సంవత్సరాలు ఇంతకు మించిన కుయుక్తులు పన్నినా, దారుణాలకు ఒడికట్టినా..
మా పూర్వికులు ప్రాణత్యాగం చేసారెతప్ప మారిపోలేదు !
ఎక్కువ చదువుకున్న మా తరం , వారి త్యాగాలు గుర్తు చేసుకుంటే చాలు !
దేవాలయాల సొమ్ముతిని తెగబలిసిన దుర్మార్గులు,
దేవుడి విగ్రహాలు పగలకొట్టి,
రధాలు కాల్చి ,
ఆస్తి నష్టం కలుగచేస్తుంటే
ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి కొమ్ముకాసేది కాంగ్రస్ అయినా, జగన్ కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా.. బీజేపీ అయినా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహుని రధ చక్రాలకింద నలిగిపోవల్సిందే !