Sunday, October 15, 2023

Veg Vs Non-Veg Food??!

 కొన్నేళ్ళ క్రితం ఒక పనికిమాలినోడు నన్ను పెళ్ళికి పిలిచాడు. నేను అప్పట్లో థెర్మాకోల్ పై వధూ వరుల పేర్లు చెక్కి అందమైన బొమ్మలు వేసేవాడిని, వాడు నన్ను బతిమాలి మరీ ఒక పెళ్ళి బోర్డు చేయించుకున్నాడు.

భోజనాల దగ్గర ఒక మిత్రుడు వచ్చి, ఒరై ఇక్కడ కేవలం నాన్ వెజ్ ఉంది చూసుకో, ఇప్పుడే ఫలానా MADAM తింటూ అది NONVEG అని తెలిసి వాంతులు చేసుకున్నారు అని వారించాడు.
సదరు పెళ్ళి కొడుకు వచ్చి భోజనం చెయ్ అన్నాడు. నేను వద్దు అన్నాను. వాడు ముక్కలు తీయించేస్తా, ఉత్తి బిరియాని తిను వెజ్జే కదా అన్నాడు. నాకు కోపం వచ్చినా తమాయించున్నా, సర్లే మనం భోజనం చెయ్యాలి అనే మంచి ఉద్దేశం తో అడుగుతున్నాడు అనుకున్నా, తినేవాళ్ళకి తినని వాళ్ళ గురించి అర్థం కాదులే అని కోపం తమాయించుకున్నా.
.
కొన్నాళ్ళ తరువాత వాడి Hybrid Christian 'కులం' వాడే చెప్పినది ఏంటంటే, పెళ్ళి కొడుకు 'నేను పెళ్ళి భోజనం చెయ్యకపోవడం' అవమానం గా ఫీల్ అయ్యాడు, కులం గురించి అనుకున్నాడు. నాతో వెటకారంగా మాట్లాడేవాడు, లాబ్స్ లో నన్ను ఇబ్బంది పెట్టి తక్కువ మార్కులు వేసాడు కూడా (ఇందుకు పనికిమాలినోడు అన్నా).
.
నాకు అప్పుడు అర్థం అయ్యింది ఏంటి అంటే, మనకి తెలిసిన వాళ్ళే కదా, మనని సాయం అడిగారు కదా, మనని అర్థం చేసుకుంటారులే, మన అభిప్రాయాలకు గౌరవం ఇస్తారు లే అనుకుంటే తప్పు, విజ్ఞత అన్నది మనిషి మనిషికి మారిపోతుంది.
అందుకే మనం మొహమాటం లేకుండ మనకు కావాల్సింది చెప్పెయ్యాలి.
.
ఇన్నేళ్ళలో, నేనెప్పుడూ ఎవ్వరినీ నీ కులం/మతం ఏంటి అని అడగలేదు.
భోజనానికి పిలిస్తే మాత్రం, నాకు నాన్ వెజ్ గిన్నేల్లో వండినవి పెట్టొద్దు అని చెప్పేస్తా.
నా గురించి తెలిసిన వారు కాబట్టి ఎవరూ తప్పుగా తీసుకోలేదు.
నేను సౌది వెళ్ళినప్పుడు నా గిన్నెలు, గరిటెలు, బియ్యం, నూడిల్సూ కూడా పట్టుకెళ్ళా. (అక్కడ లులూ మార్కెట్టు చూసాకా ధైర్యం వచ్చింది అనుకోండి. )
వెజ్ అందరూ నా FLATలో తింటే , నాన్ వెజ్ పక్క FLATలో తినేవారు, తప్పేంటి?
.
చైనా లో కప్పలు బొద్దింకలు మిడతలు చెద పురుగులు తింటారు, వాటికి మీకు కలిపి ఒకే వంట పాత్రలు వాడితే మీకు నప్పుతుందా? కంచంలో బతికున్న పాము తిరుగుతుంటే మీరు తినగలరా? ఒక్కొక్కరికీ ఒక్కొక్క LEVEL OF EXPOSURE ఉంటుంది.
మా అమ్మమ్మ తింటుంటే, ఆవిడని ఏడిపించడానికి, మేము "కోడి" అనే వాళ్ళం, అవిడ తినడం ఆపేసేది.
మరి నేను సౌదీలో, పక్కన వాళ్ళు ఒంటె కాలు తింటుంటే, నా కూర ముక్కలు నేను ఎలాంటి ఇబ్బందీ పడకుండా తినేవాడిని.
.
ఒక సారి ఒక మిత్రుడు, సరే నిన్ను పిలిచి,
నాన్వెజ్ చేసిన గిన్నేల్లోనే చేసి
నాన్వెజ్ కంచంలో పెడితే నీకు తెలీదుగా అన్నాడు.
"నిన్ను మా ఇంటికి పిలిచి, మా కుక్క కంచంలో పెడితే, నీకూ తెలీదు గా? అలానే నాకూ తెలీదు" కాని, "నీ కర్మకు నువ్వే పోతావ్" అని చెప్పా.
.
మేమూ చిన్నప్పుడు అవమానాలు పడ్డాం. ఒకడు, ఆడు పప్పుగాడు రా అంటాడు, ఇంకొకడు బెల్టు బాచ్ అంటాడూ, ఇంకొకడు తైర్ సాదం అంటాడు. ఇవి కాస్టిస్తు మాటలంటే.
అల్లా అన్నీ తినడానికి ఇచ్చాడు నువ్వు మాంసం తినను అంటే నిన్ను నీ తల్లి తండ్రులు సరిగ్గా పెంచలేదు అన్నాడు ఒకడు Saudí McD lo. ఇదీ మత పిచ్చి అంటే.
"నాలో కూడా మాంసం ఉంది నన్ను తింటావా?" అని అడిగా వాడిని, దెబ్బకి రెచ్చిపోయి MUTTAVA ki ఫొన్ చేసాడు, నేను అక్కడ నుంచి పారిపోవల్సి వచ్చింది.
.
డిగ్రీ చదివాడు అనో, ఉద్యోగం వచ్చింది అనో "సంస్కారం" ఉంటుందిలే అనుకోవడం తప్పు. కొంతమందికి ఆ కుల మత పిచ్చి పోదు.
"వెజిటేరియన్" అంటే "కాస్టిస్టు" అనుకుంటే తింగరి తనం.
అలా అనే వారే కుల పిచ్చోళ్ళు, మత పిచ్చోళ్ళు లేదా గొడవలు పెట్టాలనుకునే కమ్యూనిష్టులు.
వాక్స్వతంత్రం, లింగస్వతంత్రం,వీధిలో ముద్దు స్వతంత్రం..
ఇలా అందరికీ అన్ని రకాల స్వతంత్రాలు కావాలి..
వెజిటేరియన్ కి మాత్రం తిండి స్వతంత్రం తప్పు. కాస్టిస్టు.
.
సుధామూర్తి గారు చాలా గొప్ప మనిషి, చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు.
ఆవిడని కాస్టిస్తు అన్నారు అంటే వారంత పనికి మాలిన వాళ్ళూ, పైత్యం ప్రకోపించిన వారింకెవరూ ఉండరు !

India that is Bharat

 భరత వర్షే భరత ఖండే అని కనీసం 3500 ఏళ్ళ నుండి సంకల్పం చెప్తున్నాం, బొకాడియా ముగల్సు బ్రిటిషర్సు ఏమని పిలిస్తే మనకేంటి? ఇన్నాళ్ళు ఇండియా అని పిలిచి ఒక్క సారి భారత్ అన్నందుకు బాధ పడిపోతున్నరంటే, అనుమానించాల్సిన విషయమే !

*
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే...
ఉత్తరం యత్ సముద్రస్య
హిమాద్రేశ్చైవ దక్షిణమ్
వర్షం తత్ భారతం నామ
భారతీయాత్రసంతతిః (విష్ణు పురాణము)
సముద్రానికి ఉత్తరంగాను, హిమాలయ పర్వతాలకు దక్షిణంగాను నెలకోని ఉన్న భూభాగమంతటికి భారతదేశమని పేరు. ఇక్కడి వారంతా భారతీయులు.
*
మనం అందరం భారతీయులమే, ఇంగ్లిషులో ఇండియన్సే !
KCR మాటల్లో చెప్పాలంటే, భారతీయులు అని చెప్పుకోడనికి అలోచించే వాళ్ళంతా, మన దేశంలో సెట్లర్స్ !

Article 1 of the Constitution says, “India, that is Bharat, is a Union of States”.
.
Bharat is not a new name, its not replacing, its just identifying the other name. భారత్ కు ఇంకొక పేరు ఇండియా !
Actually, its not other name, as per article 1, BHARAT can be called as India, so actual name is bharat.
India and Bharat, were made official and legal to be used for juridico-political purposes.



I.N.D.I.A మొహబ్బత్ కీ దుకాణ్ లో సనాతన్ పె నఫ్రత్ - 2

 తాత, బాబు చాటుగా, గుస గుస లుగా మాట్లడుకున్న విషయం,

మైకు లో చెప్పేసాడు, ఉదయ నిధి గాడు.
ఎందుకంటే ఇప్పుడు తమిళ నాడులో 'డెమోగ్రఫీ' మారిపోయింది, ఇక వోటు భయం లేదు వారికి. కాష్మీర్లో ఇలానే మొదలు అయ్యింది.
నిశీధి (ఉదయ) నిధి గాడు వాగిన వాగుడికి, ఇంటా బయటా ఏదోలా DAMAGE CONTROL చెయ్యాలి కదా?
అందుకని తెల్లోడి తెలివితేటలు వాడుతున్నారు, చదువుకున్న అర్బన్ టెర్రరిస్టులు.
రాత్రి నిధికి సహాయ పడటానికి పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాసేస్తున్నారు, వీడియోలు చేసేస్తున్నారు.
సనాతనాన్ని విడగొట్టడం ధ్యేయంగా.
.
వివిధ విధాలుగా మనని విడగొట్టే ప్రయత్నం చేస్తారు/చేస్తున్నారు..
వేదిక్, ఏంటీ వేదిక్ గా
సనాతనులు, హిందువులు గా
హిందూఇజం, హిందుత్వ గా
ద్రవిడులు, ఆర్యులు గా
శైవులు, వైష్ణవులు గా
తమిళ ఇలం, భారత దేశం గా
...
ప్రముఖంగా
బ్రాహ్మణులు, ఇతర కులాలు గా
అగ్ర కులం, ఇతర కులాలి గా
మనై ఒకరి మీదకు ఒకరిని కత్తి దూసుకునేలా చేస్తే,
నిశీధి నిధి గాడు వాగిన వాగుడు వల్ల కలిగిన నష్టం భర్తీ చేసుకోవచ్చని, మనని ఓడించవచ్చని దురాలోచన.
ఇంకేమి కుయుక్తులు ఉన్నాయో తెలీదు వారి అమ్ముల పొదిలో.
Weak LINKS ని బల పరచునే భాద్యత మాత్రం మనదే.
.
శివుడు తమిళ దేవుడంట.
తమిళ సంస్కృతి వేరు మిగతా అందరూ వేరంట. వేదాల్లొ కులం ఉంది, తమిళ సంస్కృతిలో లేదంట (నిజానికి వేదాల్లో లేదు, తమిళ గొప్పగా చెప్పుకునే పుస్తకాల్లో కొంత ఉంది),
ఇక ద్రవిడ-ఆర్య,
హింది-తమిళా ఇలా అన్ని రకాలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
జాగ్రత్త వహించండి.
.
ఇకటి అర్థం చేసుకోండి.
ప్రతీ ఇంట్లో ఏవోక సమస్యలు ఉంటాయి.
పక్క పక్కన ఉన్న ఇళ్ళకు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు.
రాష్ట్రాలకు నీటి సమస్యలు ఉన్నాయి.
అయినా మనం అందరం భారతీయులమే. కదా?
అలాగే, హిందువుల్లో చాలా ఆచారాలు వ్యవహారాల్లో తేడాలు ఉంటాయి.
మనం అందరం అందమైన దండలో పూసల్లాంటి వాళ్ళం. బంగారపు గొలుసులో లంకెల వంటి వాళ్ళం.
ఒక్కొక్క పూసగా,
ఒక్కొక్క లంకెగా,
ఇతరులు మనని విడదీసే అవకాశం వారికి ఇవ్వొద్దు, కలసి ఉంటే కలదు బలం, కలసి ఉంటే కలదు సుఖం.
.
నేను చెప్పింది నమ్మొద్దు, నెట్లో చదివి , సత్యం తెలుసుకోండి !
ఎన్ పి ఉల్లేఖ్, బి జెయమోహన్ వంటి చదువుకున్న దుష్టుల, నూతన వ్యాసాలు చదవండి, మీకే తెలుస్తుంది వారేమి చేస్తున్నారో.
లింకులు కావాలంటే పెర్సనల్ గా మెసేజు పెట్టండి, ఇస్తా !

I.N.D.I.A మొహబ్బత్ కీ దుకాణ్ లో సనాతన్ పె నఫ్రత్ - 1

 కొన్ని రోజుల క్రితం మామన్నన్ అనే సినిమా చూసా.

హీరోకి నటన రాకపోయినా, చెక్క పేడు ఎక్స్ప్రెషన్ మొహం తోనే సినిమా మొత్తం నటించినా, కధ లో హీరో పందులు పెంచుకుంటూనే రాజకీయాల్లో పోటీ చేస్తాడు, అంత ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి పాత్ర ఉన్నందుకు నాకు కధ నచ్చింది. అయితే కధలో విలను కాస్టు సుప్రిమిస్టు, కుక్కలు పెంచుతాడు, కర్కసుడు. హీరో కీ ఏ కాస్టు, మతం చూపించలేదు, నాకు తెలిసినంత వరకు.
*
అయితే ఈ చెక్క పేడు మొహం గాడు మొన్న సనాతన ధర్మం గురించి పైత్యపు వాగుడు వాగాకా, ఆ సినిమాలో వాడి నిజ ఉద్దేశం, మన మీద పెంచుకున్న అక్కసు, జనాల్లో పెంచుతున్న ద్వేషం కనిపిస్తోంది.
*
అధిక సంఖ్యలో ఉన్న వారు
అధికులమన్న మొహమాటంతో కూడిన
దోషులమన్న ఆత్మ న్యూన్యతా భావం వల్ల కలిగిన
తనకు మాలిన ధర్మపు ఆలోచనలతో,
కులాలూ, ఆస్తులూ అనుకుంటూ,
నేను సెక్యులర్ అంటే నేను సెక్యులర్ అనుకుంటూ
కొట్టుకు చస్తూ ఐకమత్యం లేకుండా బతుకుతుంటే,
ఘజ్వా ఏ హింద్, రైస్ బాగ్ అనుకుంటూ వందల సంవత్సరాల నుంచీ సనాతన ధర్మాన్ని ఏమీ చెయ్యలేకపోయిన సదరు అవకాశవాదులు,
వాళ్ళ బాబులు తాతలూ ముత్తాతలూ ఆపై వాళ్ళు మనని నాశనం చేద్దాం అనుకుని ఏమీ పీకలేకపోయిన దాన్ని
మన సాయంతోనే రాజకీయ నాయకులై
మననే మట్టు పెట్టే పధకంలో ఉన్నారు.
సనాతనం డెంగ్యూ మలేరియా కరోనా అంటే, ప్రముఖ రెండు ఎడరివి మానవాళికి కేన్సర్ ఎయిడ్స్ సార్స్ ఎబోలా బ్లాక్ డెథ్.. లాంటివి అని మనం అనలేమా? ఏదైనా మనం, జాగ్రత్త పడాలి.
*
మనం ఇంకా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇలా సనాతనాన్ని మట్టుపెట్టాలనుకునే పిట్ట బుర్ర, పంది మొహం పనికి మాలినోళ్ళు పుడతూనే ఉంటారు, పంది పిల్లల్లా.
*
నూపూర్ శర్మ ఖురాన్లో ఉన్నది చెప్తే, అమెది తప్పు. హిందువులది తప్పు. కోర్టు కల్పించుకుని చివాట్ళు పెడుతుంది, మొట్టికాయలు వేస్తుంది, పేపర్ స్టెట్మెంట్లు ఇస్తుంది.
మా ప్రకాష్ రాజ్ పంచి చింపేసుకుంటాడు, శూర్పణఖలు ముక్కు చెవులు కోసేసుకుంటారు, ఫ్రీ స్పీచ్ అంటూ గొంతు చింపేసుకుంటారు !
క్రిస్టియన్ స్టాలిన్ గాడు, ముస్లిం ఒవైసి గాడు హిందువులను నిర్మూలించాలి అంటే, కూడా, హిందువులదే తప్పు. కోర్టు మౌనం వహిస్తుంది, దిక్కులు చూస్తుంటుంది.
*
పెరియార్ ఉన్నప్పుడు ఎలాంటి చెప్పుడు మాటలు విని, జనాలు ఎలాంటి దాష్టికాలు చేసారో చరిత్ర చదివి తెలుసుకోండి, బద్దకం వదలండి, పర్యవసానాలు తెలుసుకోండి.
కృష్ణుడి లౌక్యం, పరశు రాముడి ధర్మాగ్రహం, రాముడి ధర్మం మనకు ఆదర్శమై మనం కార్యోన్ముఖులు కాకపోతే, నేను సైతం అని పూనుకోకపోతే..
యూదులు పారి పోయినట్టు మనం కూడా పారిపోవాల్సి వస్తుంది..
నేను చెప్పింది నమ్మొద్దు, చరిత్ర చదివి , సత్యం తెలుసుకోండి !

Palestine Vs Israel తప్పు ఎవరిది?

 ఇజ్రాయెల్ ని తప్పు పట్టే వారెవరైనా ఒక సారి ఆలోచించండి,

ఒకడు ఇంకొకడిని ఉద్దేశపూర్వకంగా (అనాలోచితంగా కాదు, పధకం ప్రకారం) ఒక 50 పోట్లు పొడిచాడు. బాధితుడు గెట్టోడు, చావలేదు సరికదా, ఆత్మ రక్షణ కోసం తిరిగి ఓ పోటు పొడిచాడు, దుండగుడి పరిస్తితి విషమం !
తప్పు ఎవరిది?
హమాస్ 5000 రాకెట్లతో దాడి చేసింది, యూదుల మహిళలు పిల్లలలను కూడా వదలకుండా చంపింది. ఇజ్రయెల్ యుద్ధం ప్రకటిస్తే తప్పా? తొక్కి పెట్టి నార తీసెయ్యలి ఒక్కోడికీ.
.
నేను పెట్టిన ఇజ్రాయెల్ మాప్ చూడండి.
22000 స్క్వేర్ కిలోమీటర్లు.అంటే మన జమ్మూ కాష్మీర్లో సగం ఉంటుంది. న్యు జెర్సీ అంత ఉంటుంది.
కోటి మంది కూడా లేరు జనాభా.
చుట్టూ ఉన్నవన్నీ ప్రముఖ శాంతి కపోత మత దేశాలే !
ఆలోచించండి ,
నిత్యం సరిహద్దుల్లో సమస్యలే అంటే,
కోటి మంది జనాభా వ్యయ ప్రయాసలన్నీ సరిహద్దులు పటిష్టం కోసమే అంటే,
మిలటరీ & ఆయుధాల మీదే చాలా వ్యయం చెయ్యాల్సి వస్తుంటే?



.
40,000 వేల పై చిలుకు హమాస్ టెర్రరిస్టులు,
వారికి డబ్బు ఆయుధాలు అందించే ఖతార్, టర్కీ.. ఇంకొన్ని శాంతి దేశాలకు
ఎదురు నిలబడి యుద్ధం చెయ్యాలి.
తమ ప్రజలను కాపాడు కోవాలి.
75 ఏళ్ళ నుండి భరిస్తూనే, తమ సరిహద్దులు పటిష్టం చేసుకుని, ధైర్యం గా నిలబడ్డారు.
ఆళ్ళు మగాళ్ళు రా బుజ్జి !

.
హమాస్ లీడర్లు ఖతార్లో కూర్చుని కధ నడిపిస్తుంటారు.
పిరికి పందులు.
సరిహద్దుల్లో ఉండేదంతా హమాస్ దళాలు లేదా అమాయక జనాలు.
అమాయకుల వెనక దాక్కుని దాడి చేస్తూ,
ఇస్రాయల్ ప్రతిఘటిస్తే, చనిపోయిన అమాయకులను/పిల్లలను అంతర్జాతీయ వార్తల్లో చూపిస్తూ,
శాంతి మతాలు ఆడే వికృత 'విక్టిం కార్డ్' ఆట,
అర్థం చేసుకోకపోతే,
ఆ అమాయకులను ఎవరూ కాపాడలేరు.
జాగ్రత్తగా చూస్తే భారత్ పరిస్థితీ ఇలానే ఉంది, బలమైన నాయకులు లేకపోతే, మన పరిస్థితీ అంతే.
.
చెడ్డ వాళ్ళు ప్రతీ మతంలోనూ, ప్రతీ దేశంలోనూ ఉంటారు అలా అని పరిస్తితి అర్థం చేసుకోకుండా నెపం ఇస్రాయెల్ మీద నెట్టడం తప్పు.
.
ఇక్క రామ జన్మభూమి కావాలి,మధుర కావాలి, కాశి కావాలి..తాతలు కొల్లగొట్టి రాసిచ్చారు,
ఆ పై కాష్మీర్ కావాలి..బాలల తాత & జాతి పిత రాసిచ్చారు,
అక్కడ ఇజ్రాయిల్ కావాలి... ఏకంగా దేవుడే రాసిచ్చాడు !
.
మొత్తం భూమి అ శాంతి మతం అయ్యేదాకా వాళ్ళు ఆగరు.
కోట్ల స్క్వేర్ కిలోమీటర్ల భూమి ఉన్నా, ఆ ముక్క భూమి కోసం మత ప్రతిపాదికన జరుగుతున్న దాడులను మనం ఖండించాలి,
తిప్పి కొట్టాలి,
అది ఇజ్రాయల్ అయినా కాష్మీర్ అయినా.
నేను చెప్పేది నమ్మొద్దు, గూగుల్ చెయ్యండి, చరిత్ర చదవండి.
ఇజ్రాయెల్కే నా మద్దతు. మరి మీరు?
.
పెద్దల పాపం పిల్లలకు శాపం
.
హమాస్ కనీసం 1-2 సంవత్సరాల ముందు నుండే ఈ దాడికి పన్నాగం పన్నింది.
వాళ్ళకి నిజం గానే గాజా ప్రజలమీద ప్రేమ ఉంటే, వారి గురించే యుద్ధం చేస్తూ ఉండుంటే, అక్కడున్న వారి బ్రదర్ హుడ్ని ఖాళీ చేయించేవారు.
అలా చెయ్ లేదు.
పోనీ ఇప్పుడు మేము ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్నాం, మీరు పారిపోండి అని చివరి అవకాశం కూడా ఇవ్వలేదు.
పాలస్తినాలో పెద్దలు తీవ్రవాద హమాస్ కు వోటువేసారు. హమాస్ వారినే కాటు వేసారు.
మధ్యలో అభం శుభం తెలియని పిల్లలు బలి అయ్యిపోయారు.
.
ఇజ్రాయెల్ మాత్రం , మేము దాడి చేస్తాం, నేలమట్టం చేసేస్తాం, అమాయకులు గాజా నుండి పారిపొండి అని ముందస్తు హెచ్చరిక చేసారు.
మరి 200 మంది పిల్లలు సరిహద్దుల్లో ఎందుకు ఉన్నారు?
బంకర్లలో ఎందుకు లేరు?
.
మనం ముందుగా అనుకున్నట్టే, ఈ దుర్మార్గులు 200 మంది పిల్లలు ని ఇజ్రాయెలు చంపిది అని వార్తలు గుప్పిస్తున్నారు.
నాకు నమ్మకం ఏంటి అంటే హమాసే పిల్లల్ని స్త్రీలను చంపేసి ఇజ్రయెల్ మీదకు నెట్టేసి ఉంటుంది. వాళ్ళు అంతకు తెగించే మూర్ఖులే !
.
పాములతో సావాసం చేసే వారు, ఏదో రోజు పాము కాటుకి బలి అవుతారు.
హమాస్ ని నిలువరించక బ్రదర్ హుడ్ అని హమాస్ కి చేరువలో ఉన్నందుకు, అమాయక పిల్లలు బలి అయ్యారు.
అలవాటు ప్రకారం విక్టిం కార్డు ప్లే చేస్తున్నారు !
ఆ పారిన అమాయకుల రక్తం మొత్తం హమాస్ కు దన్ను గా నిలుస్తున్న పుస్తకం మరియు ప్రజలదే.
.
నిజం గా అల్లాహ్ ని నమ్మే వారు ,
శాంతి సందేశం నమ్మే వారు,
ఇజ్రాయెలు కన్నా ముందే,
వాళ్ళె వెళ్ళి ఆ హమాస్ ముష్కరులకు బుద్ధి చెప్తారు !