Friday, May 9, 2025

కొంతమంది విషయ జ్ఞానం లేని వాళ్ళు

 వాళ్లే వచ్చి మా మతం వల్ల లోకంలో మనశ్శాన్తి పోతోంది అని చెప్తున్నా,

కొంతమంది విషయ జ్ఞానం లేని వాళ్ళు,
మనకీ గొడవలెందుకులే, ఈ రోజు గడిచిపోతే చాలు అనుకునే వాళ్ళు,
మనస్సాక్షి లేని కొందరు సంఘ సంస్కర్తలు ,
అర్థం కాకపోయినా విరుద్ధంగా వాగి సెలబ్రిటీ అవ్వాలని ఏదొక వాగుడు వాగే వాళ్ళు ,
అస్సలు ఒప్పుకోరు. అల్లా వచ్చి చెప్పినా ఒప్పుకోరు.
సమస్య పాకిస్తాన్ మాత్రమే, కొంత మంది జనాల వల్ల మాత్రమే అంటారు.
.
సమస్య 1400 ఏళ్ళు అయినా అక్షరం మార్పు చెందక పోవడం, తప్పులు అందరూ చేస్తారు, దిద్దుకునే ప్రయత్నం కొందరే చేస్తారు !!


No comments:

Post a Comment