ఎన్నాళ్లీ మౌన విలాపన ?
ఎందుకు ఈ కాలయాపన ?
ఏ శాంతి పంచిందని, ఆ మతమంటే మక్కువెక్కువ ?
మనకేమంత శక్తి తక్కువని, వారంటే భయమెక్కువ ?
.
కాఫిర్లతో స్నేహం చెయ్యని ఆ అదృశ్య స్నేహితునికి
వంతపాడేందుకు , వందల మంది !
లెఫ్టూ, రైటు, సెక్యులర్, పెక్యులర్
రాజకీయం, వ్యాపారం, అవసరం, అవకాశం !
వారి ఉమ్మాకీ, మన సర్వ మానవ సౌభాతృత్వం ఒక లొసుగు !
.
మతాలన్నిటిలోను చెడ్డ వాళ్ళుంటారు,
అన్ని మతాలలోను మంచి వాళ్ళుంటారు,
కానీ తీవ్రవాదులు మాత్రం ఒక్క మతంలోనే ఉంటారు,
ఎందుకంటే మార్పు ఒప్పుకోని పుస్తకం ,
మూర్ఖత్వం నిండిన మస్తకం !
ఆ కాలం నుండి ఈ కాలం దాకా,
వాళ్ళ మతం కాదన్న వారికి అకాల మరణమే !
100 మంది మూర్ఖపు తీవ్రవాదుల కన్నా ,
మిగిలిన తెలివైన సామాన్యుల మౌనమే ప్రమాదకరం.
ఆ మతంలో తెలివైన సామాన్యులు ఎక్కువ !
.
కలికాలమిది !!
కన్నుకి కన్ను ప్రతీకారం తప్పు అనుకుంటే
గుడ్డివాళ్ళలా బ్రతకడానికి అలవాటు పడాలి !
500 ఏళ్ల క్రితం హిందూఖుష్ లో తరిమేశారు
400 ఏళ్ల క్రితం ఆఫ్ఘన్ లో తరిమేశారు
77 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో తరిమేశారు
54 ఏళ్ల క్రితం బాంగ్లాదేశ్ నుండి కూడా తరిమేస్తే
సరే మన మూలం ఇక్కడే అని,
భారత దేశం లో సద్దుకుపోయాం !
భరతుడి దేశంలో, రాముడేలిన రాజ్యంలో
అందరూ సమానం, అనుకోవడమే మన తప్పు !
35 ఏళ్ల క్రితం కాశ్మీర్ లో చంపి పంపేశారు
ఇప్పుడు బెంగాల్ లో ఆక్రమించేసారు
ఇక కేరళ లో లెఫ్టులు , నార్త్ ఈస్టు లో రైట్లు !!
సెక్యులర్లు అనుకుంటూ... హిందువులు సెంటర్లో,
పద్మవ్యూహంలో అభిమన్యుడిలా వెన్నుపోట్లకు సన్నగిల్లుతూ !
.
కనపడలేదా ?
అరని పారాణి పై అంటిన రక్తపు మరకల మారణ కాండ ?
వినపడలేదా?
నవ్వులొలకాల్సిన ఆ నవ వధువు మూగ రోదనలో, ప్రళయ గర్జన?
గుర్తుకు రాలేదా ?
కాళికా దేవి కరాళ నృత్యం , విశ్వామిత్రుని గండ్రగొడ్డలి,
యుద్ధరంగంలో కృష్ణుని భగవద్గీత !
వల్లెవేస్తూ కూర్చుంటే , వారి కర్మకే వదిలేస్తే,
ఎటువంటి యుద్ధం చేయని మన కర్మకు, ఏ ఫలితం వస్తుంది?
No comments:
Post a Comment