Friday, January 19, 2024

కే ఎస్ చిత్ర అసలేమన్నారని ఇంత గొడవ?

 ఆవిడ ఏమన్నారురా పాపం !

22 January రాముని విగ్రహ ప్రతిష్ట సమయంలో
"శ్రీ రామ జయ రామ జయ జయ రామ" అనమన్నారు.
ఐదు వత్తుల దీపం వెలిగించమన్నారు.
ఆపై "లోక సమస్తా సుఖినో భవంతు అన్నారు" ,
ఇందులో తప్పేముంది?
.
అవిడ తప్పు,
హిందూ స్త్రీ అవ్వడం, దేవుడిని నమ్మడం.
ఎందుకంటే హిందూ అంటే చులకన
ఎవరేమన్నా, ఎవరూ తిరిగి ఏమీ అనరు, ఎదురు తిరగరు
.
అసలు ఆవిడను చూసి ఎలా మాటలు అనగలిగారో
ఆ పనికిమాలిన &్%్%$&్%్&* !!
.
ఒకడేమో అవిడ నైజం బయట పడింది ఆవిడ నైటింగేల్ కాదు అంటాడు
ఇంకొకడు మత పిచ్చి అంటాడు
ఇంకొక New channelల్లో "తారు డబ్బాంబరాలది" అవిడని క్షమించలేరా? అంటుంది. క్షమించాల్సిన తప్పేం చేసింది ఆవిడ?
అంతా సైకో సంతతి !
ఇందుకు కాదా జనాలు హిందూ రాష్ట్రం అంటున్నారు?!!
.
మనం చాలా మంది అదృష్టవంతులం !
మనం సెలబ్రిటీలు కాదు,
మనం ఎవరికీ తెలియము,
లేదంటే,
రామా అంటే రాజకీయం అయ్యిపోతుంది
కృష్ణా అనడానికే కష్టం అయ్యిపోతుంది
ఆంజనేయునికి దణ్ణం అంటే అల్లాని అడగాలి
ఏ పండగ చేసుకోవాలన్నా ప్రభువుకి మొక్కాలి
ఎర్ర జండాలోళ్ళు ఎగిరినా పడాలి
గోగినేనిగాళ్ళ గోలకీ తలొగ్గాలి,



ఏమీ సేతురా లింగా ఏమీ సేతు !?!

No comments:

Post a Comment