Saturday, January 6, 2024

బాబ్రీ మసీదు తొలగించి అక్కడ ఏమి కడుతున్నారో చూసారా?

 "బాబ్రీ మసీదు తొలగించి అక్కడ ఏమి కడుతున్నారో చూసారా? మీ మనసుకు బాధ అనిపించట్లేదా? 500 ఏళ్లుగా మనం కూర్చుని ఖురాన్ పఠించిన స్థలం ఈ రోజు మన చేతుల్లో లేదన్న బాధ మీకు లేదా ?"-owaisi

.
శ్రీరామ జన్మస్థలంలో శ్రీరాముడి మహా మందిరం నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో, ముస్లిం సమాజాన్ని హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే కాకుండా ప్రభుత్వంపై ఉసిగొల్పుతున్నాడు మన ఒవైసి. మసీదు నుండీ రూపాయి ఆదాయం లేకపోయినా, ప్రజా ధనం వెచ్చించి వేరొక చోట మసీదు కడుతున్నా అక్కసు వెళ్ళబోస్తున్నాడు.
.
500 వందల ఏళ్ళ మసీదుకే మీకు అంత బాధ వస్తే, వేల ఏల్ల చరిత్ర గలిగిన మా గుళ్ళ కోసం వాటి పై ఉన్న మీ మసీదుల వల్ల మా రక్తం ఎంత మరిగిపోవాలి?
.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః
- గరుడ పురాణం
.
సనాతన ధర్మానుచరులకు మోక్ష దాయకమైన సప్త పురాలు - అయోధ్యా, మథుర, హరిద్వార్, కాంచిపురం, ఉజ్జయిని, ద్వారకా. వీటిని కట్టు దిట్టం చేసి మళ్ళీ ఎటువంటి ఆక్రమణ (భౌతికంగా, ధర్మ పరంగా, వ్యాపార పరంగా.. అన్ని విధాలుగా) జరగకుండా కాపాడుకోవడం మన బాధ్యత.
అయినా కూడా మోహన్ భగత్ , అద్వాని లాంటి వాళ్ళు ఇంక వేరే మసీదుల వైపు చూడొద్దు, కోర్టు పని చెయ్యనివ్వండీ అని హిందూ సమాజానికి పిలుపునిచ్చాకా, ఒవైసి ఎందుకు ముస్లింలను రెచ్చ గొట్టడం? ఇరు వర్గాలు రెచ్చి పోతే మళ్ళీ పాత పరిస్తితులే వస్తాయి, అవసరమా?
.


.
అసలు పాత బస్తీ కి ఒవైసీ వల్ల ఒరిగిందేమిటి? నిరక్షరాస్యత, నిరుపేద జీవితం తప్ప?
కూతుర్లని దుబాయ్ షెకులకు అమ్ముకునే దుర్గతికి కారణం ఒవైసీలే కదా?
వాళ్ళలో తీవర వాదులు అంతగా పెరిగిపోడానికి కారణం ఒవైసీ లాంటి స్వార్ధ పరులు, మౌడ్యులు కాదా?

No comments:

Post a Comment